Monday, April 15, 2024

Breaking: చేజింగ్​లో తడబడుతున్న టీమిండియా.. 10 ఓవర్లలో 45/4 స్కోర్​​

ఐసీసీ టీ20 వరల్డ్ కప్​ 2022లో ఇవ్వాల (ఆదివారం) పాకిస్తాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో టీమిండియా తడబాడుటుకు గురవుతోంది. 160 పరుగుల టార్గెట్​తో బరిలోకి దిగిన ఇండియా బ్యాటర్లు ఆదిలోనే వరుసగా వికెట్లు పోగొగట్టుకున్నారు. ​ఫస్ట్​ ఆఫ్రిది బౌలింగ్​లో కేఎల్​ రాహుల్ (4)​, ఆ తర్వాత వరుసగా రోహిత్​ శర్మ (4), సూర్యకుమార్​ (15), అక్షర్​ పటేల్​ (2) పరుగులకే పెవేలియన్​ చేరారు.

వన్​ డౌన్​లో వచ్చిన విరాట్​ కోహ్లీ నిలకడగా ఆడుతూ స్కోరు ముందుకు సాగేలా యత్నిస్తున్నాడు. ప్రస్తుతం విరాట్​కి తోడుగా హార్దిక్​ పాండ్యా ఉన్నాడు. ఎనిమిదో ఓవర్లు కంప్లట్​ అయ్యేసరికి టీమిండియా స్కోరు 45/4 గా ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement