Monday, April 15, 2024

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ లో టీమ్ ఇండియా

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీం ఇండియాకు ఫైనల్‌ కు చేరింది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. టీమ్ ఇండియాను ఫైనల్‌కు వెళ్లకుండా అడ్డుకోవడానికి, శ్రీలంక జట్టు న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను 2-0తో గెలవాల్సి ఉంది. అయితే క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన శ్రీలంక జట్టు ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. దీంతో పాయింట్ ల పట్టిక ప్రకారం టీమ్ ఇండియా రెండో ప్లేస్ లో నిలిచి ఫైనల్‌కు చేరుకుంది.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి ఓవల్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement