Thursday, April 18, 2024

స్పిన్న‌ర్ ల ఉచ్చులో భార‌త్ – అయిదు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా 52/5

ఇండోర్ లో ఆసీస్ తో జ‌రుగుతున్న మూడో టెస్ట్ లో టీమ్ ఇండియా తొలి గంట‌ల‌లోనే క‌ష్టాల బాట ప‌ట్టింది.. ఆసీస్ స్పిన్న‌ర్ లు వెంట వెంట‌నే అయిదు వికెట్లు కూల్చి భార‌త్ ను దెబ్బ తీశారు.. కొత్త స్పిన్న‌ర్ మ్యాథ్యు మూడు , లయిన్ రెండు వికెట్ లుప‌డ‌గొట్టారు.. రోహిత్ 12 ప‌రుగుల‌కు,గిల్ 21 ప‌రుగుల‌కు, చ‌తేశ్వ‌ర పుజారా ఒక ప‌రుగుకి, జడేజా 4 , శ్రేయస్ అయ్యర్ 0 పరుగులకు ఔట‌య్యారు.. ప‌స్తుతం కోహ్లీ, శీకర్ భరత్ క్రీజ్ లో ఉన్నారు.. అయిదు వికెట్ల‌ నష్టానికి 52 ప‌రుగులు చేసింది భార‌త్.

Advertisement

తాజా వార్తలు

Advertisement