Friday, March 29, 2024

తారక రత్న సంతాప సభ.. ఘ‌న నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ‌

ఇటీవలే మృతి చెందిన ప్రముఖ చలనచిత్ర నటుడు దివంగత నందమూరి తారక రత్న చిత్రపటానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఫిల్మ్ నగర్ క్లబ్ నందు నిర్వహించిన తారక రత్న సంతాప సభ కార్యక్రమానికి హాజరై తారక్ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement