Wednesday, April 24, 2024

Big Breaking | షిఫాలీ సూపర్​ క్యాచ్​.. ఆసిస్ 99/2

ఆసిస్​తో జరుగుతున్న టీ20 వరల్డ్​ కప్​ సెమీస్​లో భారత మహిళల జట్టు కలిసికట్టుగా ఆడుతోంది. పరుగులు రాబట్టే క్రమంలో ఆసిస్​ దూకుడు పెంచగా.. అంతే దీటుగా భారత్​ బదులిస్తోంది. 52 పరుగుల వద్ద తొలి వికెట్​ కోల్పోయిన​ ఆసిస్​.. 88 పరుగుల వద్ద రెండో వికెట్​ కోల్పోయింది. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న మూనీ (54) పరుగుల వద్ద భారత యంగ్​ టాలెంటెడ్​ గర్ల్​ షిఫాలీకి చిక్కి పెవిలియన్​కు చేరింది. దీంతో ఆసిస్​ జట్టు 14 ఓవర్లలో 99 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement