Friday, March 29, 2024

Suicide : బిడ్డలను కట్టపై వదలి… జలాశయంలో దూకిన దంప‌తులు..

కడప,ఆంధ్రప్రభ బ్యూరో : ఇద్దరు బిడ్డ‌ల‌ను కట్టపై వదలి భార్యా భర్తలు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మైలవరం ప్రొజెక్ట్ వద్ద చోటు చేసుకుంది. కడ‌ప జిల్లా మైలవరం మండలం మైలవరం జలాశయంలో తల్లిదండ్రులిద్ద‌రూ ఆత్మహత్య చేసుకోవడంతో చిన్నారుల‌ను చూసిన వారు కంట‌త‌డిపెట్టుకున్నారు. వేపరాల గ్రామానికి చెందిన గోవర్ధన్, భార్య వరలక్ష్మిగా గుర్తించారు. వీరిలో వరలక్ష్మి మృతదేహం లభ్యం మయ్యింది. గోవర్ధన్ మృత దేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement