Friday, March 29, 2024

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 518 పాయింట్ల నష్టంతో 61,145 వద్ద ముగిశాయి. నిఫ్టీ 147 పాయింట్లు నష్టపోయి 18,160 వద్ద ముగిసింది. ఐటీ, పవర్, రియాల్టీ రంగ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అలాగే భారతి ఎయిర్ టెల్, బీపీసీఎల్, యాక్సెస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్ యూఎల్ టాప్ విన్నర్స్ గా నిలిచాయి. ఓఎన్జీసీ, హెచ్ డీఎఫ్ సీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, హీరో మోటాకార్ఫ్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ టాప్ లూజర్స్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement