Tuesday, March 26, 2024

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 107 పాయింట్ల లాభంతో 61,980 వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 18,409 వద్ద ముగిసింది. ప్రారంభ సమయంలో నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్ల లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. అటు మెటల్ రంగ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement