Thursday, April 25, 2024

కేయూలో రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవ వేడుకలు..

కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయభాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్,జెడ్పీ చైర్మన్ లు, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా వారు మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణిస్తున్నార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement