Thursday, March 28, 2024

ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక సౌకర్యాలు – ఎమ్మెల్యే సంజయ్

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ కళాశాలలో బాలికల అదనపు హాస్టల్ గదుల‌కు , హై జంప్ కోర్ట్ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల నిర్మాణంతో పాటు ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలోజిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement