Thursday, April 25, 2024

Big Breaking: దేశం వదిలి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే

శ్రీలంక సంక్షోభంలో మరో మలుపు చోటుచేసుకుంది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దేశం వదిలి పారిపోయాడు. రాజపక్సే రాజీనామా చేయాలంటూ శ్రీలంకలో భారీగా ఆందోళనలు చేపట్టారు. రాజపక్సే ఇంటిని ఆందోళనకారులు భారీగా చుట్టుముట్టారు. జనానికి దొరికితే చంపేస్తారేమోననే భయంతో పరారయ్యాడు. రాజపక్సే పరారీని శ్రీలంక సైన్య ధ్రువీకరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement