Thursday, March 28, 2024

కేసీఆర్ కుటుంబం త్వరగా కోలుకోవాలని సంజీవని మహా మృత్యుంజయ హోమం

తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కరోనా వైరస్ నుంచి త్వరగా కోలుకోవాలని, తెలంగాణ ప్రజలను ఈ మహమ్మారి నుంచి గట్టెక్కించాలని ఆకాంక్షిస్తూ నల్లకుంట పాత రామాలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ ఆధ్వర్యంలో సంజీవని మహా మృత్యుంజయ హోమం చేపట్టారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ హోమం ఉ.11:30 గంటల వరకు సాగనుంది. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఈ హోమం నిర్వహిస్తున్నట్లు గ్రీన్ ఇండియా ఛాలెజ్ ఫౌండర్ రాఘవ మీడియాకు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement