Saturday, April 20, 2024

పట్టపగలు నడిరోడ్డుపై నరికేశారు… వీడియో

హైదరాబాద్ రాజేంద్ర నగర్ డివిజన్ మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు దారుణ హత్యా చోటు చేసుకుంది. అసద్ ఖాన్ అనే వ్యక్తిని కత్తులతో పొడిచి హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇండియా ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మృతుడు అసద్ ఖాన్ గతంలో ఓ హత్యా కేసులో నిందితుడు గా ఉన్నాడు.

ప్రత్యర్థులు అసద్ ఖాన్ ను హతమార్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి క్లూస్ టీంతో చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement