Thursday, April 18, 2024

Breaking: సంగారెడ్డి జిల్లాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అదృశ్యం..

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అదృశ్యమయ్యాడు. సాయి పవన్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి షేర్ మార్కెట్ లో రూ.10లక్షలు పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు మందలించడంతో సాయిపవన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని తల్లిదండ్రులు అమీన్ పూర్ పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement