Wednesday, April 24, 2024

sirisilla: ఎల్లారెడ్డిపేటలో ఘర్షణ : ఏడుగురికి తీవ్రగాయాలు

సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో ఘర్షణ చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేటలోని రాచర్ల గొల్లపల్లిలో మద్యం మత్తులో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా… అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా వారు దాడికి పాల్పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement