Tuesday, April 23, 2024

Mumbai : శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ షాక్

శివసేన పార్టీ ఎంపీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఆస్తులను అటాచ్ చేసింది. రూ. వెయ్యి కోట్ల స్కామ్ లో శివసేన నేతల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement