Friday, April 19, 2024

9 ఎకరాలపై కబ్జా రాయుళ్ల కన్ను..తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ..

షేక్‌పేట్‌ కబ్జా కోరులు రెచ్చిపోతున్నారు.. కోట్లాది విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు ఏకంగా తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఏసీబీ ప్రధాన కార్యాలయం ముందు ఉన్న 9 ఎకరాల స్థలంపై కన్నువేసిన కబ్జా కోరులు.. అందుకోసం షేక్‌పేట తహసీల్దార్‌ శ్రీనివాస్‌ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారు..ఈ వ్యవహాన్ని పసిగట్టిన తహసీల్దార్.. రామ చంద్రరావు అనే వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. ఇక, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు రామచంద్రరావుపై కేసు నమోదు చేశారు పోలీసులు..

ఇది కూడా చదవండి : 50 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్

Advertisement

తాజా వార్తలు

Advertisement