Thursday, April 25, 2024

ఈతకు వెళ్లిన ఏడుగురు మృతి..

ఈతకు వెళ్లిన ఏడుగురు మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆ ఘటనలో నలుగురు చిన్నారులతో సహా ముగ్గురు మహిళలు మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement