Thursday, April 25, 2024

బుల్ జోష్: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

దేశీ స్టాక్ మార్కెట్ దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం భారీగా లాభపడి.. కొత్త రికార్డులను నమోదు చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 283 పాయింట్ల లాభంతో 60,168 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 60 వేలు దాటడం ఇదే తొలిసారి. అలాగే ఎన్ఎస్‌ఈ నిఫ్టీ కూడా 78 పాయింట్ల లాభంతో 17,900 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement