Wednesday, April 17, 2024

వరంగల్ ఎన్నికల్లో విషాదం.. ఉపాధ్యాయుడు మృతి

వరంగల్ మున్సిపల్ ఎన్నికల జరుగుతున్న వేళ.. ఎన్నికల విధుల్లో ఉన్నమెతుకు రమేష్ బాబు అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందడం విషాదాన్ని నింపింది. జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలలోని కొండాపూర్ తండా ప్రాధమిక పాఠశాలలో రమేష్‌బాబు ఉపాధ్యాయులకు పనిచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రమేష్ బాబు వరంగల్ వచ్చారు. 57వ డివిజన్ లోని సమ్మయ్య నగర్ లో పోలింగ్ కేంద్రంలో రమేష్ బాబు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గుండెపోటుతో రమేష్ మృతి చెందారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement