Saturday, March 23, 2024

స్కూల్ బస్సు బోల్తా.. చిన్నారులు సేఫ్‌..

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో స్కూల్ బ‌స్సు బోల్తా ప‌డింది.. ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌క్క‌పోవ‌డంతో స్కూల్ యాజ‌మాన్యంతోపాటు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. విద్యార్థుల‌ను స్కూల్ కు తీసుకెళ్తున్న స‌మ‌యంలో బ‌స్సు బోల్తా ప‌డింది. ఆ స‌మ‌యంలో బ‌స్సులో 40 మంది పిల్ల‌లు ఉన్నారు. రాహ‌త్‌ఘ‌ర్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఓ చిన్నారి మృతి చెందాడు. బ‌స్సులో ఉన్న పిల్ల‌లంద‌రూ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు సాగ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ దీప‌క్ ఆర్యా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement