Friday, April 19, 2024

పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన- మంత్రి మల్లారెడ్డి

ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతపూర్ డివిజన్ జడ్పీ ఉన్నత పాఠశాల .. మేడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో రాష్ట కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. స్థానిక మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాల పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలోఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement