Thursday, April 25, 2024

కొవిడ్ వ్యాక్సినేషన్.. సల్మాన్ కు తొలి టీకా

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నా.. కరోనా వ్యాక్సినేషన్ కొసాగుతోంది. బాలీవుడ్ ప్రముఖలు టీకాలు వేయించుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిన్న కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులతో వెల్లడించారు. సల్మాన్‌ఖాన్ కాకుండా ఇంకా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్‌దత్ కూడా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. ముంబైలో వ్యాక్సిన్ వేయించుకున్న ఫొటోలను ట్విట్ చేశాడు.
కాగా, హేమామాలిని, అనుపమ్ ఖేర్, జానీ లివర్, సైఫ్ అలీఖాన్, తదితరులు కూడా వ్యాక్సిన్ వేయించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement