Monday, March 25, 2024

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ షేర్ల విక్రయం

హైదరాబాద్‌ : జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన 330 కోట్ల రూపాయల విలువైన షేర్లను ఓపెన్‌ మార్కెట్‌లో విక్రయించారు. బీఎస్‌ఈ బ్లాక్‌ డీల్‌ డేటా ప్రకారం సీ,డీ ఇన్వెస్టర్స్‌ ఫండ్‌ ఎల్‌పీీ, హెచ్‌,డి ఇన్వెస్టర్స్‌ ఫండ్‌ ఎల్లు 8,86,58,600 షేర్లను విక్రయించాయి. ఈ షేర్లు 1.5 శాతం వాటాకు సమానం. సగటున ఒక్కో షేరును 37.20 రూపాయలకు విక్రయించారు. ఈ షేర్లను వేదా ఇన్వెస్టర్స్‌ ఫండ్‌ ఎల్పీ, డీవీజీ 1740 ఫండ్‌ ఎల్‌పీ, దక్కన్‌ వ్యాల్యూ ఇన్వెస్టర్స్‌ ఫండ్‌ ఎల్‌పీలు కొనుగోలు చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement