Friday, March 29, 2024

విశ్రాంత వ్య‌వ‌సాయాధికారి దారుణహ‌త్య..

కర్నూల్ నగరంలోని.. మాధవి నగర్ లో విశ్రాంత వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యం శర్మ దారుణ‌ హత్యకు గుర‌య్యారు. ఈ హ‌త్య ఘ‌ట‌న‌పై క‌ర్నూలు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హ‌త్య‌లో కుటుంబ సభ్యులపైనే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement