Thursday, April 25, 2024

ఆవును రక్షించిన రెస్క్యూ టీం

కాలువలో పడిన అవును రీస్క్యూ టీం రక్షించారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా కరీమాబాద్ లోని 34 వ డివిజన్ శివ నగర్ లోని కాలువలో ఓ ఆవు పడిపోయింది. ఆవు అరుపులు విన్న స్థానికులు.. కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి వెంటనే రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం కాలువలో పడి పోయి ఉన్న ఆవును బయటికి తీసి రక్షించారు. స్థానికులు రెస్క్యూ టీం కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement