Wednesday, April 17, 2024

Breaking: విమాన ప్రయాణీకులకు కోవిడ్ నిబంధనలు సడలింపు

విమాన ప్రయాణీకులకు కోవిడ్ నిబంధనలు సడలింపులిచ్చింది కేంద్రం. విమాన ప్రయాణీకులకు మాస్క్ తప్పనిసరి కాదని కేంద్రం తెలిపింది. కరోనా కేసులు దేశవ్యాప్తంగా తగ్గు ముఖం పట్టడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement