Wednesday, April 24, 2024

Big Breaking: బడ్జెట్ లో ఎలక్ట్రానిక్ వస్తువులపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్ లో పలు వస్తువులపై కస్టమ్ డ్యూటీ తగ్గనుందని వెల్లడించారు. అందులో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయన్నారు. టీవీలు, మొబైల్ ధరలు భారీగా తగ్గనున్నాయన్నారు. అలాగే వజ్రాల ధరలు తగ్గనున్నాయి. బంగారం, వెండి ధరలపై కస్టమ్ డ్యూటీ పెంచినట్లు ప్రకటించారు. అలాగే టైర్లు, సిగరెట్ల ధరలు పెరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement