Friday, April 26, 2024

Breaking: కాటారం డీఎస్పీగా రామ్మోహన్ రెడ్డి.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ

భూపాలపల్లి జిల్లా కాటారం డీఎస్పీగా జి. రామ్మోహన్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా ఇంటలిజెన్స్ లో పనిచేస్తున్న రామ్మోహన్ రెడ్డిని కాటారానికి, కాటారంలో పనిచేస్తున్న బోనాల కిషన్ ను డీజీపీ ఆఫీస్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement