రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇవాళ సతీమణితో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. నిమ్స్ హాస్పిటల్ లో వ్యాక్సిన్ తీసుకున్న ఆయన కోవిడ్ పై ప్రజలకు సూచనలు చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలు ఎవరు కూడా భయపడకూడదన్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు. ఈరోజు నిమ్స్ హాస్పిటల్ లో తన సతీమణి రోహిణి గారి తో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న గారు.కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలు ఎవరు కూడా భయపడకూడదు అని ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు.
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్
Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement