Friday, March 29, 2024

Raids – విద్యుత్ శాఖ మంత్రి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు

తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. చెన్నై, కోయంబత్తూరు, కరూర్ జిల్లాల్లో ఏకకాలంలో 50 చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి.ఆదాయానికి మించిన ఆస్తులు, ఐటీ రిటర్న్స్ దాఖలుకు సంబంధించిన పత్రాలను ఇన్‌కం ట్యాక్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సోదాలు ప్రారంభించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement