Thursday, April 18, 2024

సంతోష్ సింగ్ అంతిమ యాత్ర లో పాల్గొన్న రాహుల్ గాంధీ.

చండీ ఘడ్ -, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి గుండెపోటు తో మరణించారు.

. ఆయన బౌతికకాయానికి నేడు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గోన్నారు. సింగ్ పార్థీవ దేహం పై పుష్ప మాల వేసి నివళులర్పించారు. అనంతరం సింగ్ అంతిమ యాత్ర లో కూడా రాహుల్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement