Saturday, April 20, 2024

ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

2013 బ్యాచ్ కు చెందిన 11 మంది ఐపిఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2013 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు ఎల్.సుబ్బారాయుడు, కే.నారాయణ రెడ్డి, డివి.శ్రీనివాస రావు, టి.శ్రీనివాస రావు, టి.అన్నపూర్ణ, పివీ పద్మజ, జి.జానకి శర్మిల, జానకి ధరావత్, విశ్వజిత్ కాంపాటి, విష్ణు వారియర్, చేతన మైలబత్తులకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ ఐపీఎస్ లెవెల్ 12గా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement