Wednesday, April 24, 2024

అడివి రాముడు నిర్మాత.. సూర్య‌నారాయ‌ణ కన్నుమూత‌

సీనియ‌ర్ ఎన్టీఆర్ తో అడివి రాముడు చిత్రాన్ని నిర్మించిన సీనియ‌ర్ నిర్మాత సూర్య‌నారాయ‌ణ క‌న్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సూర్యనారాయణ నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. అన్నగారు.. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అడివి రాముడు’ చిత్రానికి సూర్యనారాయణ కూడా నిర్మాతగా వ్యవహరించారు. వాటితో పాటు మరిన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement