Wednesday, March 27, 2024

బండి సంజ‌య్ కు ప్ర‌ధాని మోడీ ఫోన్

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కు ఫోన్ చేశారు. ఇటీవ‌లే క‌రీంన‌గ‌ర్ లో బండి సంజ‌య్, ఆఫీసు పై జ‌రిగిన దాడి, అరెస్ట్ పై మోడీ ఆరా తీశారు. అలాగే 317 జీవో పై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు ప్ర‌ధాని మోడీ. ఇదే స్ఫూర్తితో పోరాడాలంటూ బండి సంజ‌య్ కు సూచించారు. ఈసంద‌ర్భంగా బండి సంజ‌య్ పంజాబ్ ఘ‌ట‌న‌పై ప్ర‌స్థావించారు. మీకు జాతీయ నాయ‌కుల మ‌ద్ద‌తు ఉంటుందని మోడీ బండి సంజయ్ కు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement