Friday, April 26, 2024

23న జపాన్ పర్యటనకు ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ జపాన్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 23, 24 తేదీల్లో టోక్యోలో జరగనున్న క్వాడ్ నేతల సదస్సులో ఆయన పాల్గొంటారు. ఆ సదస్సుకు రావాలని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా నుంచి ప్రధాని మోడీకి ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనకు వెళ్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement