Thursday, April 25, 2024

ఎంపీలకు రాష్ట్రపతి అల్పాహార విందు.. హాజరైన బీఆర్ఎస్ ఎంపీలు కేకే, నామా, గాయత్రి రవి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం వివిధ పార్టీల ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు (కేకే) సహా ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), బడుగుల లింగయ్య యాదవ్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీబీ పాటిల్, బండి పార్థసారథి రెడ్డి తదితరులు హాజరయ్యారు. విందుకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement