Wednesday, April 24, 2024

Mlc కవితకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాస్

దారూర్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికై ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ రోజు హైదరాబాద్ లోని వారి నివాసంలో వికారాబాద్ జిల్లా జాగృతి అధ్యక్షులు కుమ్మరి శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా కవితకు పుష్పగుచ్చాన్నిఅందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement