Friday, April 19, 2024

పోల్‌ చాన్స్‌ బ్లూ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే..

ట్విటర్‌లో విధానపరమైన మార్పులకు సంబంధించి నిర్వహించే పోల్‌లో కేవలం ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రైబర్లు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుందని సంస్థ సీఈవో ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. ట్విటర్‌ సీఈవోగా తప్పుకోండి అంటూ తాజా పోల్‌లో అత్యధికులు అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఎలాన్‌ మస్క్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తదుపరి పోల్‌ను కేవలం బ్లూ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేయాలని తీర్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement