Monday, April 15, 2024

కాంగ్రెస్ నేతల ఆరోగ్యంపై మోదీ ట్వీట్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ తర్వగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాహుల్ గాంధీ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యవంతుడు కావాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అటు కరోనా బారిన పడిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement