Wednesday, April 17, 2024

మాజీ ప్రధాని పీవీకి మోదీ నివాళి..

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం అని కొనియాడారు. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం పీవీ సొంతం అని పేర్కొన్నారు. గతేడాది జూన్‌లో మన్​కీ బాత్​ కార్యక్రమంలో పీవీకి గురించి మాట్లాడిన వీడియోను మోదీ ట్విట్టర్​లో షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement