Monday, March 25, 2024

షిరీడీ సాయి స‌న్నిధిలో పీయూష్ గోయ‌ల్‌.. స‌తీస‌మేతంగా బాబా ద‌ర్శ‌నం

షిరిడీ, మహారాష్ట్ర (ప్రభ న్యూస్​): కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఆయన సతీమణితో క‌లిసి ఇవ్వాల (ఆదివారం) మ‌హారాష్ట్ర‌లోని షిరిడీ సాయిబాబాను దర్శనం చేసుకున్నారు. షిర్డీలో MLA రాధాకృష్ణ విఖే పాటిల్ సాహెబ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర భావు గోండ్కర్ తో క‌లిసి వారు బాబాను ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా షిరిడీ సాయి బాబా మందిర్ ఈవో భాగ్యశ్రీ, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎంపీ డాక్టర్ సుజయ్ విఖే పాటిల్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement