Saturday, April 20, 2024

రూ. 60 చిల్ల‌ర కోసం గొడ‌వ – అప‌స్మార‌క స్థితిలో యువ‌కుడు

కేవ‌లం రూ. 60చిల్ల‌ర కోసం దుకాణ‌దారుడిపై దాడికి దిగారు న‌లుగురు వ్య‌క్తులు. దాంతో దుకాణ‌దారుడు తిరిగి వారిపై దాడికి దిగ‌డంతో ఓ వ్య‌క్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘ‌ట‌న మ‌హాదేవ‌పూర్ మండ‌లం కాలేశ్వ‌రం గ్రామంలో చోటు చేసుకుంది. సదరు వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా, కాలేశ్వరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యక్తి వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement