Thursday, April 18, 2024

రోశ‌య్య ఆత్మ‌కు శాంతి చేకూరాలి : మంత్రి కేటీఆర్‌

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన రోశ‌య్య ఇవాళ క‌న్నుమూశారు. ఆయ‌న మృతి ప‌ట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. రోశ‌య్య ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. కొణిజేటి రోశ‌య్య గారి మ‌ర‌ణం బాధాక‌ర‌మ‌ని త‌న ట్వీట్‌లో కేటీఆర్ తెలిపారు. ఓ సంద‌ర్భంలో రోశ‌య్య‌తో దిగిన ఫోటోల‌ను మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో పోస్టు చేశారు. వారి కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement