Thursday, April 25, 2024

మారణాయుధాలతో దాడి చేశారు… కేసులు నమోదు చేయరా?: పవన్ కల్యాణ్

జనసైనికులపై వైసీపీ నేతలు మారణాయుధాలతో పాశవికంగా దాడి చేశారని, ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయిస్తే కేసు నమోదు చేయలేదని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేయకపోతే చట్టబద్ధంగా ముందుకెళతామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement