Thursday, April 25, 2024

Breaking: భారత జలాల్లోకి చొరబడ్డ పాక్ జాలర్లు

పాక్ జాలర్లు భారత జలాల్లోకి చొరబడ్డారు. నలుగురు పాక్ జాలర్లను అక్రమంగా భారత జలాల్లోకి చొరబడ్డారు. 10 ఫిషింగ్ బోట్లను బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. గుజరాత్ లోని ఇండో-పాక్ సరిహద్దు హరామి నల్లా కాలువ ద్వారా పాక్ జాలర్లు భారత జలాల్లోకి చొరబడ్డారు. వీరిని బీఎస్ఎఫ్ జవాన్లు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement