Friday, March 29, 2024

ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..

తెలంగాఱ రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో పీజీ యాజమాన్య కోటా ప్రవేశాలు మొదలయ్యాయి. ఈ మేరకు మొదటి విడత యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 23న నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. వర్సిటీ విడుదల చేసిన అర్హుల జాబితాలోని అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement