Friday, April 19, 2024

10 జూనియర్‌ సివిల్‌ జడ్జీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : ఖాళీగా ఉన్న 10 జూనియర్‌ సివిల్‌ జడ్జీల పోస్టుల భర్తీకి రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వాటిలో 8 పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా మరో రెండు బదలీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1 వ తేది వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ రాత పరీక్ష ద్వారా భర్తీ జరుగుతుందని హైకోర్టు ఒక ప్రకటనలో తెలియజేసింది. రాత పరీక్ష ఏప్రిల్‌ 23 న ఉంటుందని పేర్కొన్నది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement