Thursday, March 28, 2024

ఏపీలో కొత్తగా 3042 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 88,378 సాంపిల్స్ ని పరీక్షించగా 3,042 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. అలాగే కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఏడుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, నెల్లూరు లో నలుగురు, వైఎస్ఆర్ కడప లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరు లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఇద్దరు, కృష్ణ లో ఒక్కరు, ప్రకాశం లో ఒక్కరు, శ్రీకాకుళం లో ఒక్కరు
మరియు విశాఖపట్నం లో ఒక్కరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 3,748 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. అలాగే నేటి వరకు రాష్ట్రంలో 2,25,24,187 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య..1908065
యాక్టీవ్ కేసుల సంఖ్య….33230
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య…1861937
మొత్తం మరణాల సంఖ్య…12898

Advertisement

తాజా వార్తలు

Advertisement