Monday, April 15, 2024

జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం ఉదయం నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌లో రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన రిజాయిండర్‌పై కౌంటర్ దాఖలు చేస్తామని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రిజాయిండర్‌పై లిఖిత పూర్వక వివరణ అవసరం లేదని కోర్టు తెలిపింది. కాగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇరువైపులా వాదనలు వినిపించాలని సీబీఐ కోర్టు సూచించింది.

ఇది కూడా చదవండి: వివేకా హత్య కేసులో విచారణ ముమ్మరం.. సీబీఐ చేతిలో కీలక సమాచారం

Advertisement

తాజా వార్తలు

Advertisement